

ఉగ్ర స్థావరాల ధ్వంసం చేయాలి...భారత్ ఉగ్రవాద పీడిత దేశమని ప్రధాని మోదీ అన్నారు. దశాబ్దాలుగా సరి...
జవాన్లకు తుది వీడ్కోలు...పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల భౌతికదేహాలు వారి...
రాజకీయ వ్యాఖ్యలొద్దు...పుల్వామా దాడికి దీటుగా బదులిచ్చేందుకు దేశం మొత్తం ఏకం కావాలని ప్...
తండ్రిని కోల్పోయిన బిడ్డలు,...పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలు శోకసంద్రంలో మునిగ...
జమ్ముకు రాజ్నాథ్...శుక్రవారం ఉదయం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ హుటాహుటిన జమ్ముకు వెళ...
42మంది జవాన్లు వీరమరణం...పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచ&...
గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ...కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన వెంటనే జిల్లాలో నిర్మిస్తోన్న రి...
అధిక వడ్డీ ఇస్తామని మోసం...రిలయన్స్ సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రూ.1.80 కోట్లు వసూలు చే...
నవ్యాంధ్రకు ఈ నాలుగేళ్లలో.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెన్నో తెలుసా? కేవలం రూ.20 వేల కోట్లు. ఇందులో ప్రత్యేకంగా ఇచ్చినవి రూ.10 వేల కోట్లు మాత్రమే. రాష్ట్రానికి కనీవినీ ఎరుగని రీతిలో కేంద్రం లక్షల కోట్ల మేర నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు గత శనివారం ఢిల్లీలో ప్రకటించడం.. ఈ గణాంకాలు తప్పుల తడకలని టీడీపీ నేతలు తిప్పికొట్టిన నేపథ్యంలో... రాష్ట్రానికి అసలెన్ని నిధులు వచ్చాయో ప్రభుత్వ వర్గాలు లెక్కలు తేల్చాయి. రెండు మిత్రపక్షాల నడుమ మాటలు, ఆరోపణలు, విమర్శలు అంతకంతకు ముదురుతున్న పరిస్థితుల్లో.. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులు.. వాటి పరిస్థితి ఏంటి అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు దృష్టిసారించి లెక్క తేల్చాయి.
![]() |
|
![]() |
|
![]() |