

కేంద్రం శుభవార్త... వాహన యజమానులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఒక రాష్ట్రం నుంచి మరో...
నేను చేసినట్టు ఎవరూ చేయకూడదు... తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాలో నటి...
తమిళనాడుకు మొండిచెయ్యి... రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పూర్తిస్థాయి టీటీడీ ధర్మకర్తల మండ...
సెక్స్ రాకెట్ గుట్టురట్టు... అనాథ మైనర్ బాలికలను చేరదీసి వారికి ఆశ్రయం కల్పిస్తామంటూ మాయమా...
ఏం జరుగుతోంది?... జనసేన పార్టీ తిరుపతి శాఖలో నిజంగానే వర్గపోరు ముదిరిందా? లేక ముంద...
గట్టు మీద పెట్టా: వర్మ... ఇటీవల అల్లు అరవింద్ కామెంట్స్పై స్పందించిన సంచలన దర్శకుడు రామ...
పడకల స్థాయి పెంపు... నిలోఫర్ ఆస్పత్రికి రోగుల తాకిడి క్రమంగా పెరగడంతో ఆస్పత్రి సామ...
ఏకంగా ఆమె ఆఫీస్కే వెళ్లాడు..... సాఫ్ట్వేర్ ఉద్యోగిని వేధిస్తున్న వ్యక్తికి కోర్టు మూడు రోజుĸ...
రక్తం బాటిళ్ల వృథాపై విచారణ... గాంధీ ఆస్పత్రిలో 270 రక్తం బాటిళ్లు వృథాగా ఉన్నాయంటూ సోషల్ మీడియా...
వాహన యజమానులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళుతున్న వాహనాల యజమానులు అక్కడ తమ వాహనానికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఎలాంటి రోడ్డు ట్యాక్స్ చెల్లించనవసరం లేదని కేంద్రం ప్రకటించింది. అసోం రాష్ట్రంలోని గౌహతీ నగరంలో జరిగిన వివిధ రాష్ట్రాల రవాణ శాఖ మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో వాహనాలపై రోడ&...
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు పూర్తిస్థాయి టీటీడీ ధర్మకర్తల మండలిని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. జీవో ఎంఎస్ నంబర్ 194ప్రకారం చైర్మన్, సభ్యుల పేర్లను ఖరారుచేస్తూ విడుదల చేసింది. గత బోర్డు కాలపరిమితి ముగిసిన ఏడాదికి ప్రభుత్వం స్పందించింది. సంవత్సరం పాటు టీటీడీ ఉన్నతాధికారులు చేతుల్లో పాలనా వ్యవహారాలు కొనసాగాయి. ఎన్నో ఒడిదుడుకుల మధ్యలో సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసు&...
బీజేపీతో మైత్రీకి టీడీపీ తిరిగి వస్తే స్వాగతిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ప్రకటించారు. బుధవారం మున్సిపల్ అతిథి గృహంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రెండు పార్టీలు కలిసి ఉంటేనే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య ఎటువంటి విభేదాలూ లేవన్నారు. అడిగిన దానికంటే రాష్ర్టానికి ఎక్కువగానే నిధులు కేటాయించామన్నారు. కేంద్రమిచ్చిన నిధుల్ని కేటాయించి...
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉన్నావో బాలికపై బీజేపీ ఎమ్మెల్యే అత్యాచారం చేసిన సంఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బాలికలపై అత్యాచారం చేసిన రేపిస్టులకు మరణ దండన విధించేలా ప్రతిపాదనలను కేంద్రానికి పంపించాలని యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు నిర్ణయించింది. గతంలో బాలికలపై అత్యాచారం చేసిన రేపిస్టులకు మరణదండన విధించాలనే ప్రతిపాదనను జమ్మూకశ్మీర్ ...
ఓడిపోయిన వారికి ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ పదవి ఇచ్చారు, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు రీజినల్ చైర్మన్ పదవి ఇచ్చి అవమానించారు అని టీడీపీ సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పదవి ఇవ్వకపోయినా బాధపడేవాడిని కాదని, తన స్థాయి తగ్గించి అవమానించడమేమిటని ఆయన ఘాటుగా స్పందించారు. అవుకులోని తన స్వగృహంలో ఆదివారం విలేఖరులతో మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తనను...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దెబ్బకు విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) నుంచి ప్రవీణ్ తొగాడియా ఔటయ్యారు. వీహెచ్పీ అంతర్జాతీయ అధ్యక్షుడిగా హిమాచల్ప్రదేశ్ మాజీ గవర్నర్ విష్ణు సదాశివ కోక్జే ఎన్నికయ్యారు. వీహెచ్పీ చరిత్రలో తొలిసారిగా ఈ పదవి కోసం జరిగిన రహస్య ఓటింగ్లో కోక్జేకు 131 ఓట్లు రాగా.. ప్రవీణ్ తొగాడియా బలపర్చిన రాఘవరెడ్డికి కేవలం 60 ఓట్లే వచ్చాయి. దీంతో వీహెచ్పీతో తనకున్న 32 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుంటు...
ప్రజాఫ్రంట్ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మరో ముందడుగు వేశారు. జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఫలితంగా ప్రజాఫ్రంట్లో భాగస్వామిగా చేరేందుకు జేడీఎస్ అంగీకరించింది. 2019 ఎన్నికల నేపథ్యంలో ఏర్పడనున్న ప్రజాఫ్రంట్లో.. దక్షిణాదిన అపార రాజకీయ అనుభవం కలిగిన దేవెగౌడ చేరడంతో కూటమిపై మరింత స్పష్టత వచ్చింది. ఇప్పటికే కోల్కతా వె...
కర్నూలు సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డిని టీడీపీ అధినాయకత్వం బుజ్జగిస్తోంది. కడప ఆర్టీసీ రీజియన్ చైర్మన్ పదవి తీసుకోనంటూ చల్లా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కడప ఆర్టీసీ రీజియన్ స్థానంలో వేరే పదవి ఇచ్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రెండ్రోజుల క్రితం టీటీడీ చైర్మన్ పదవితో సహా పలు కార్పొరేషన్ పదవులను సీఎం చంద్రబాబు భర్తీ చేసిన విషయం విదితమే. ఇదిలా ఉంటే.. ...
రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా గొప్పగా ఆలోచిస్తున్నారని, ఆయన ఆలోచనలు అద్భుతమని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కొనియాడారు. ఇటువంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. బేగంపేటలోని సీఎం అధికారిక నివాసానికి బాబా రాందేవ్ గురువారం వెళ్లారు. దాదాపు గంటపాటు కేసీఆర్, బాబా రాందేవ్ ముఖాముఖి భేటీ అయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వారి మధ్య దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు ప్రస్తావనకు వచ్చ...
ఒకప్పటి బ్రిటిష్ పాలకులకూ, ఇప్పటి కేంద్ర ప్రభుత్వానికి తేడా ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ‘రాష్ట్రానికి ప్రధాని మోదీ చేసింది ద్రోహం’ అని సూటిగా చెప్పారు. మోదీ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని, తాను ఎవ్వరికీ భయపడబోనని స్పష్టం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో రూ.18 కోట్లతో నిర్మించిన అధునాతన టెక్ టవర్ భవనాన్ని గురువారం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ, వి...
తన కారణంగా ట్రాఫిక్లో ఇబ్బందిపడ్డ ఓ వ్యక్తికి మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా క్షమాపణ చెప్పారు. ఇకముందు తన కారణంగా ఎవరూ ఇబ్బందులు పడకుండా చూసుకుంటాననీ భరోసా ఇచ్చారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్లో ఈనెల 7న మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణపు పనులను ప్రారంభించారు. ఈ మేరకు ఆయన కీసర మండలంలోని దమ్మాయిగూడ మీదుగా అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో జితేందర్ సురానా అ...
బహుశా దేశ చరిత్రలోనే ఇది మొదటి సారి కావచ్చు. భారతదేశ ప్రధానమంత్రి ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా రోజంతా ఉపవాస దీక్ష చేయనున్నారు. పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేసినందుకు నిరసనగా ప్రధాని నరేంద్రమోదీ గురువారం ఉపవాసం పాటించనున్నారు. ప్రధానితోపాటు మంత్రులు, బీజేపీ ఎంపీలు ఈ ఉపవాస దీక్షలో పాల్గొంటారు. దీక్ష చేపట్టినప్పటికీ ప్రధాని అధికారిక షెడ్యూల్లో మార్పులేమీ ఉండవు. గురువారం ఆయన తన అధికార...
![]() |
|
![]() |
|
![]() |