

మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి 48 గంటల్లో ఒడిశా తీరానికి దగ్గరలో ఉన్న వాయవ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలిపింది....
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న భారత్లో వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ 90 వేలకు పైగా కేసులు నమోదవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. అయితే, ఇతర దేశాలతో పోల్చుకుంటే బాధితుల రికవరీ రేటు మెరుగ్గా ఉండటం సానుకూల పరిణామం. ఇక గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 90,123 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 50,20,360 కు చేరింది. కోవిడ్ బాధితుల్లో తాజాగా 1290 మంది ప్రాణాలు విడిచారు. దీ...
దేశవ్యాప్తంగా కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 36,21,246 చేరింది. ఆదివారం ఒక్కరోజే కోవిడ్ బాధితుల్లో 971 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 64,469 కు చేరింది. గత 24 గంటల్లో 60,868 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 27,74,802 మంది కోవిడ్ రోగులు కోలుకున్నారు. ...
మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి ఆదివారం తెలిపింది. నేడు కూడా ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ మాత్రం ప్రణబ్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు పేర్కొన్నారు. "నిన్న ఆస్పత్రికి వెళ్లి నా తండ్రిని చూశాను. దేవుడి ద&zwn...
గ్రామీణ ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు రైతులకు మేలు, కొత్త ఉద్యోగాలు, స్టార్ట్ప్సకు అవకాశాలు: మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభం. పీఎం-కిసాన్ పథకం కింద 8.5 కోట్ల రైతులకు రూ. 17వేల కోట్లు విడుదల. రాష్ట్రంలో 34.69 లక్షల మందికి లబ్ధి ఖాతాల్లో రూ.693.80 కోట్లు జమ.. పంట ఉత్పత్తి తర్వాత రైతులకు అవసరమైన మౌలిక సదుపాయల అభివృద్ధికి.. రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రి-ఇన్ఫ్రా ఫండ్)ని కేంద్ర ప్రభుత్వం ఏర్...
కరోనా వైరస్ విజృంభణ దేశంలో నానాటికీ పెరుగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా. మరణాల సంఖ్యా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,653 పాజిటివ్ కేసులు నిర్ధారణ , వైరస్ బారినపడి 507 మంది మృతి చెందారు. కోవిడ్ వెలుగుచూసినప్పటి నుంచి పెద్ద మొత్తంలో మరణాలు సంభంవించడం ఇదే తొలిసారి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,85,493. మరణాల సంఖ్య 17,400కి పెరిగింది. ...
![]() |
|
![]() |
|
![]() |